- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆర్మూర్: జిల్లాలో ఓ కాంట్రాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ గౌడ్(48) అనే వ్యక్తి మాక్లూర్ మండలం కల్లెడి గ్రామవాసి. కాగా, ఇతను హైద్రాబాద్ లోని చైతన్య పురిలో ఉంటూ సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నట్లు తెలిసింది.
అయితే, ఇతడి మృతదేహం ఆ గ్రామశివారులోని చెరువులో మంగళవారం తేలియాడుతూ కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా అతను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Next Story