- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,తుంగతుర్తి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని మంత్రులు జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడులో నిర్వహించిన శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సభకు వారు గురువారం హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…శ్రీకాంతాచారి త్యాగం వల్లనే స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. స్వరాష్ట్రం కోసం శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారనీ… ఆయన త్యాగం చరిత్రలో మరువలేనిదని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
Next Story