- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు మోసాలకు పాల్పడుతూ రైతులను నిట్టనిలువుగా ముంచుతున్నారని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆరోపించారు. మంథని నియోజకవర్గంలోని రైతులను దగా చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్వింటాల్ బియ్యానికి 8 కిలోల వరకు తరుగు పేరిట కోత విధిస్తున్నారని, రైతులకు ఎలాంటి రసీదు కూడా ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. రైతులకు న్యాయం చేసే విధంగా చొరవ తీసుకోవాలనిమంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డిలకు శ్రీధర్ బాబు. లేఖ రాశారు.
Tags: Sridhar Babu, allegations, grain purchase, karimnagar
Next Story