- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సినిమా: కెమెరామెన్ శ్యామ్ కె. నాయుడుపై మరోసారి కేసు పెట్టింది నటి శ్రీసుధ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ గతంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీఎస్లో కేసు పెట్టిన ఆమె.. తాజాగా విజయవాడ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. శ్యామ్ కె.నాయుడు తను ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి చంపేయాలనుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కనకదుర్గ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తున్న తనపై మర్డర్ అటెంప్ట్ జరిగిందని ఆరోపించింది. ఇంతకుముందు పోలీసులను ఆశ్రయించినందుకే తనను మర్డర్ చేయాలనుకున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
Next Story