- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కొలంబో : భారత్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో విదేశాలు మనదేశం నుంచి విమానయాన రాకపోకలను నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్, హాంకాంగ్ వంటి దేశాలు భారత్పై బ్యాన్ విధించగా.. తాజాగా ఆ జాబితాలో మన పొరుగు దేశం శ్రీలంక చేరింది. ఈ మేరకు శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ గురువారం ఒక లేఖ విడుదల చేసింది. భారత్- శ్రీలంక మధ్య తిరిగే విమాన ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించినట్లు తెలిపింది. భారత ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story