క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WTC Final మ్యాచ్ ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం

by Disha Web Desk 13 |
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WTC Final మ్యాచ్ ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్‌ వేదికగా జూన్‌ 7 నుంచి జరగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌ (డీడీ ఫ్రీ డిష్‌) ఛానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దూరదర్శన్‌ స్పోర్ట్స్‌ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ డీడీ స్పోర్ట్స్‌లో ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అస్ట్రేలియా (అంచనా):

మార్కస్‌ హ్యారిస్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌, కెమరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్కాట్‌ బోలాండ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, టాడ్‌ మర్ఫీ, నాథన్‌ లయోన్‌

భారత్ (అంచనా):

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, శ్రీకర్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌



Next Story