- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యాషెస్ కంటే భారత్లో టెస్టు సిరీస్ గెలవడం చాలా కష్టం: Steve Smith
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఈ నెల 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫి జరుగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కానీ దాని కన్నా కూడా భారత్ లో టెస్ట్ సిరీస్ గెలవడం చాలా పెద్దదని స్టీవ్ స్మిత్ అన్నాడు. "ఇది...కష్టం...టెస్ట్ మ్యాచ్ గెలవడం, సిరీస్ని విడనాడనివ్వండి, కాబట్టి మనం ఆ పర్వతాన్ని పడగొట్టగలిగితే అది చాలా పెద్దదని మీకు తెలుసు," అని స్టీవ్ స్మిత్.. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ గురించి అన్నారు.
Next Story