యాషెస్‌ కంటే భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడం చాలా కష్టం: Steve Smith

by Disha Web Desk 12 |
యాషెస్‌ కంటే భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడం చాలా  కష్టం: Steve Smith
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫి జరుగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కానీ దాని కన్నా కూడా భారత్ లో టెస్ట్ సిరీస్ గెలవడం చాలా పెద్దదని స్టీవ్ స్మిత్ అన్నాడు. "ఇది...కష్టం...టెస్ట్ మ్యాచ్ గెలవడం, సిరీస్‌ని విడనాడనివ్వండి, కాబట్టి మనం ఆ పర్వతాన్ని పడగొట్టగలిగితే అది చాలా పెద్దదని మీకు తెలుసు," అని స్టీవ్ స్మిత్.. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ గురించి అన్నారు.

Next Story

Most Viewed