ఈ క్షణం కోసమే ఎంతగానో వేచిచూసా: హర్మన్‌ప్రీత్ కౌర్

by Disha Web Desk 12 |
ఈ క్షణం కోసమే ఎంతగానో వేచిచూసా: హర్మన్‌ప్రీత్ కౌర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబాయి ఇండియన్స్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన WPL 2023 ఫైనల్ మ్యాచ్‌ చివరి ఓవర్ వరకు ఉత్కంఠబరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు ఢిల్లీపై విజయం సాధించిన WPL ప్రారంభ సీజన్‌ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా MI కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. "మహిళల క్రికెట్‌కు ముఖ్యమైనది గెలవడానికి తాను వేచి ఉన్నానని" చెప్పింది. "భవిష్యత్తులో నేను దీన్ని కొనసాగించాలి అనుకుంటున్నాను... బాగా ఆడిన భారత ఆటగాళ్లందరూ.. జాతీయ జట్టు కోసం కూడా తమ 100% అందజేస్తారని ఆశిస్తున్నాను" అని MI కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది.

Next Story

Most Viewed