- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
WFI చీఫ్ లైంగిక వేధింపులపై కోర్టును ఆశ్రయించిన రెజ్లర్లు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ.. ఏడుగురు రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడుగురిలో వినేష్ ఫోగట్ కూడా ఉన్నారు. కాగా గత కొంతకాలంగా.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై బ్రిజ్ భూషణ్పై రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఆరోపిస్తునే ఉన్నారు.
Next Story