రేపే టీమిండియా తొలి మ్యాచ్...సంజూపై వేటు.. తుది జ‌ట్టు ఇదే!

by velandi.Saikiran |

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో ( Asia Cup 2025) భాగంగా...రేప‌టి రోజున టీమిండియా తొలి మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఇండియా vs

రేపే టీమిండియా తొలి మ్యాచ్...సంజూపై వేటు.. తుది జ‌ట్టు ఇదే!
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో ( Asia Cup 2025) భాగంగా...రేప‌టి రోజున టీమిండియా తొలి మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఇండియా vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ‌ధ్య రేపు మ్యాచ్ ఉండ‌నుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం... రాత్రి 8 గంట‌ల‌కు సోనీ లీవ్ ప్ర‌సారం అవుతుంది ఈ మ్యాచ్‌. ఈ తరుణంలోనే.. టీమిండియా జ‌ట్టు వివ‌రాలు వైర‌ల్ గా మారాయి. సంజూ స్థానంలో జితేష్ శ‌ర్మ వికెట్ కీప‌ర్ గా తుది జ‌ట్టులో ఉండే ఛాన్స్ ఉంది.

జ‌ట్టు అంచ‌నా...

టీమ్ ఇండియా ప్రాబబుల్ క్సీ : వైస్ కెప్టెన్‌ గిల్, అభిషేక్, తిలక్, సూర్య (సి), అక్షర్, హార్దిక్, రింకు, జితేష్ (కీప‌ర్‌), బుమ్రా, వరుణ్, అర్ష్‌దీప్ జ‌ట్టులో ఉండే ఛాన్స్‌.

Next Story