- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PBKS vs DC మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(PBKS vs DC) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(PBKS vs DC) మధ్య మ్యాచ్ జరుగుతోంది. జైపూర్లోని స్వామి మాన్ సింగ్ స్టేడియం(Swami Mansingh Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ కు దిగనుంది. కాగా పాయింట్ల టేబుల్ లో పంజాబ్ 2వ స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి ఔట్ అయింది.
Next Story






