ప్రధాని మోదీని కలిసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్..

by Disha Web Desk 13 |
ప్రధాని మోదీని కలిసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీలో జరిగిన 'రెసీనా డైలాగ్' కార్యక్రమంలో పీటర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీని కలిసిన ఈ విషయాన్ని పీటర్సన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. మోదీని కలవడాన్ని గొప్పగా భావిస్తునాని.. ప్రధాని తన పుట్టిన రోజున చీతాలను తీసుకురావడం హర్షించదగినదని.. పీటర్సన్ ట్విట్ చేశాడు. అయితే ఇటీవల సౌతాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకువచ్చారు. అనంతరం వీటిని కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. ప్రధాని మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17 న కునో నేషనల్ పార్క్‌‌లో విడుదల చేశారు.


Next Story

Most Viewed