INDvsSL: నేడే నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్

by Disha Web Desk 2 |
INDvsSL: నేడే నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో నేడు అమీతుమీ తేల్చుకోవడానికి టీమిండియా సిద్ధమైంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు జరుగనుంది. కాగా, భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు అయ్యేసరికి రెండు 1-1తో సమంగా ఉన్నాయి. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌లో గెలిచి భారత్ పరువు నిలుపుకుంటుందో లేదో చూడాలి.

జట్లు అంచనా

భారత్: ఇషాన్ కిషన్ (WK), హార్దిక్ పాండ్యా (c), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్

శ్రీలంక: కుసాల్ మెండిస్ (WK), దసున్ షనక (c), పాతుమ్ నిస్సంక, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మదుశంక, లహిరు కుమారాడో, ప్రమోద్ బండారదో, ప్రమోద్ బండారదో, ఆవిష్క ఫెర్నాన్ మధుషన్, దునిత్ వెల్లలగే, నువాన్ తుషార, సదీర సమరవిక్రమ

Also Read...

8 ఏళ్ల తర్వాత టెస్టు సెంచరీ.. గ్రౌండ్‌లోనే ఏడ్చిన భార్య ( వీడియో)

Next Story

Most Viewed