ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భారీ ధర పలికిన భారత అమ్మాయిలు..

by Disha Web Desk 13 |
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భారీ ధర పలికిన భారత అమ్మాయిలు..
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్‌ కోసం.. ముంబై వేదికగా డబ్ల్యూపీఎల్ వేలం జరుగుతోంది. ఈ లీగ్‌ వేలంలో ఆటగాళ్లపై భారీగా డబ్బుల వర్షం కురుస్తోంది. ఆ క్రమంలో డబ్ల్యూపీఎల్ లీగ్ వేలంలో భారీ ధర పలికిన భారత అమ్మాయిలు.. వారి జట్ల వివరాలను తెలుసుకుందాం..

స్మృతి మంధాన -రూ. 3.4 కోట్లు (ఆర్సీబీ)

దీప్తి శర్మ -రూ. 2.6 కోట్లు (యూపీ వారియర్స్)

జెమిమా రోడ్రిగ్స్ -రూ. 2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

షఫాలీ వర్మ -రూ. 2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

పూజా వస్త్రాకర్ -రూ. 1.9 కోట్లు (ముంబై ఇండియన్స్)

రిచా ఘోష్ -రూ. 1.9 కోట్లు (ఆర్సీబీ)

హర్మన్ ప్రీత్ కౌర్ -రూ. 1.8 కోట్లు (ముంబై ఇండియన్స్)

రేణుకా సింగ్ -రూ. 1.5 కోట్లు (ఆర్సీబీ)


Next Story

Most Viewed