వన్డే చరిత్రలో తొలిసారి.. చరిత్ర సృష్టించిన Team India..

by Disha Web Desk 12 |
వన్డే చరిత్రలో తొలిసారి.. చరిత్ర సృష్టించిన Team India..
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డే భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. రాయపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు కేవలం 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి.. చరిత్రలో అత్యల్ప స్కోరుకే తొలి ఐదు వికెట్లు కోల్పోయిన జట్టుగా న్యూజిలాండ్ చెత్త రికార్డును సృష్టించింది. అలాగే 15 పరుగులకే న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ యొక్క తొలి 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించింది. కాగా 2001లో కొలంబోలో శ్రీలంకపై వారి మునుపటి మొదటి ఐదు వికెట్ల పతనం (18 పరుగులు) జరిగింది.

ఇవి కూడా చదవండి : సత్తా చాటిన Team India బౌలర్లు.. కుప్పకూలిన కివీస్


Next Story

Most Viewed