- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీలంకపై భారత్ 317 పరుగుల తేడాతో విజయం.. రికార్డుల బద్దలు..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఆదివారం తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ప్రపంచ రికార్డు విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఓ జట్టు 317 పరుగుల భారీ స్కోర్ తో విజయం సాధించిన జట్టుగా భారత్ మొదటి స్థానంలో ఉంది. దీంతో శ్రీలంకపై 96 సార్లు అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే.. 3 వన్డేల్లో భారత్పై శ్రీలంక అత్యల్ప స్కోరు చేసి చెత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది. కాగా ఈ మ్యాచ్ లో శుభ్ మాన్ గిల్ సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లీ.. 166 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
Next Story