శ్రీలంకపై భారత్ 317 పరుగుల తేడాతో విజయం.. రికార్డుల బద్దలు..

by Disha Web Desk 12 |
శ్రీలంకపై భారత్ 317 పరుగుల తేడాతో విజయం.. రికార్డుల బద్దలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ప్రపంచ రికార్డు విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఓ జట్టు 317 పరుగుల భారీ స్కోర్ తో విజయం సాధించిన జట్టుగా భారత్ మొదటి స్థానంలో ఉంది. దీంతో శ్రీలంకపై 96 సార్లు అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే.. 3 వన్డేల్లో భారత్‌పై శ్రీలంక అత్యల్ప స్కోరు చేసి చెత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది. కాగా ఈ మ్యాచ్ లో శుభ్ మాన్ గిల్ సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లీ.. 166 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ భారీ స్కోరు చేసింది.

Next Story

Most Viewed