- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్.. ఐసిసి భారత్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఇదే..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రపంచ టెస్ట్ చాపింయన్షిప్ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 6 రోజుల పాటు జరగనుంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ ఆడే ప్లేయింగ్ 11 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇందులో.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు, తర్వాత ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ మరియు ఉమేష్ యాదవ్ ఉన్నారు. కాగా ఈ తుది జట్టులో భారత టెస్ట్ ఆల్ రౌండర్ అశ్విన్కు చోటు దక్కకపోవడం గమనార్హం.
Next Story