- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్డెస్క్: గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ చీఫ్ గంగూలీ షోకాజ్ నోటిసులు ఇవ్వనున్నట్లు వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కోహ్లీ దక్షిణాఫ్రికా టూర్కు ముందు ప్రెస్ మీట్ పెట్టడంతో దాదా ఆగ్రహంగా ఉన్నాడని.. దీనితో కోహ్లీకి నోటిసులు ఇవ్వనున్నట్లు కథనాలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై దాదా క్లారిటీ ఇచ్చాడు. అ వార్తలు అన్ని అవాస్తం అని గంగూలీ ఖండించాడు. అవన్నీ వట్టి పుకార్లే అని కొట్టి పారేసాడు.
Next Story






