- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: టీం ఇండియా క్రికెట్ మాజీ బ్యాట్స్మెన్ సుధీర్ నాయక్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం బాత్రూమ్లో జారి పడిపోవడంతో ఆయన తలకు గాయం అయింది. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న సుధీర్ నాయక్(78) బుధవారం రాత్రి ముంబైలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా సుధీర్ నాయక్ కు భారత్ తరుఫున బ్యాట్స్మెన్ హోదాలో 3 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. ఆయన మృతి భారత క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Next Story