- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విషాదం.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: భారత మాజీ క్రికెటర్ సలీం అజీజ్ దురానీ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆఫ్ఘనిస్తాన్లో జన్మించిన ఈ క్రికెటర్ భారత్ తరఫున 29 టెస్టులు ఆడి 1,202 పరుగులు చేశాడు. కాగా ఆయన మృతికి భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సంతాపం తెలుపుతూ "భారతదేశంలోని అత్యంత రంగుల క్రికెటర్లలో ఒకడు" అని పేర్కొన్నాడు.
Next Story