విషాదం.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

by Disha Web Desk 12 |
విషాదం.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్ సలీం అజీజ్ దురానీ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆఫ్ఘనిస్తాన్‌లో జన్మించిన ఈ క్రికెటర్ భారత్ తరఫున 29 టెస్టులు ఆడి 1,202 పరుగులు చేశాడు. కాగా ఆయన మృతికి భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సంతాపం తెలుపుతూ "భారతదేశంలోని అత్యంత రంగుల క్రికెటర్లలో ఒకడు" అని పేర్కొన్నాడు.

Next Story

Most Viewed