ముగిసిన BYJUS, MPL స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్.. త్వరలో కొత్త జెర్సీ

by Disha Web Desk 12 |
ముగిసిన BYJUS, MPL స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్.. త్వరలో కొత్త జెర్సీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు యొక్క ప్రధాన స్పాన్సర్‌లలో ఇద్దరు, బైజూస్, MPL స్పోర్ట్స్, BCCIతో తమ స్పాన్సర్‌షిప్ ఒప్పందాల నుండి వైదొలగాలని కోరుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. "ఇటీవల ముగిసిన T20 ప్రపంచ కప్ తర్వాత అసోసియేషన్‌ను రద్దు చేయాలని బైజూ అభ్యర్థించడం ద్వారా BCCIకి ఇమెయిల్ వచ్చింది" అని బీసీసీఐ తెలిపింది. కాగా 2023 మార్చి 31 వరకు భాగస్వామ్యాన్ని కొనసాగించాలని బిసిసిఐ బైజూస్‌ని కోరినట్లు సమాచారం. అయితే ఒక వేల ఈ రెండు కంపెనీలు తమ స్పాన్సర్ షిప్ ను ఉపసంహరించుకుంటే మాత్రం త్వరలో భారత జెర్సీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read..

T20I క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. 6 బంతుల్లో 5 వికెట్లు


Next Story

Most Viewed