ఆసీస్తో టెస్టు.. వన్డేలకు జట్టును ప్రకటించిన బీసీసీఐ

by Disha Web Desk 13 |
ఆసీస్తో టెస్టు.. వన్డేలకు జట్టును ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగే 3 వన్డేల సిరీస్, మిగిలిన 3,4 టెస్టుల కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా లీడ్‌గా చేయనున్నాడు.

3 వన్డేల సిరీస్‌కు టీమిండియా జట్టు:

రోహిత్ శర్మ (సి), ఎస్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా (విసి), ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్, డబ్ల్యూ సుందర్, వై చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్

3వ & 4వ టెస్టు కోసం భారత జట్టు:

రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, ఎస్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్ , సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్

Advertisement
Next Story

Most Viewed