- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అహ్మదాబాద్లో చివరి టెస్టు.. లంచ్ తర్వాత సెషన్లో ఆసీస్ స్కోర్ ఎంతంటే?
by Disha Web Desk 13 |
X
దిశ, వెబ్డెస్క్: అహ్మదాబాద్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ తర్వాత సెషన్లో ఆసీస్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్ 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు. ఆసీస్ 170 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేయగా.. మూడో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్ 3 పరుగులకే వెనుదిరిగాడు. తాత్కాలిక సారథి స్టీవెన్ స్మిత్ 38 పరుగులు చేశాడు. పీటర్ హ్యాండ్స్ కోంబ్ 17 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ స్కోరు 83 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు కాగా.. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 94, కామెరాన్ గ్రీన్ 26 రన్స్తో క్రీజులో ఉన్నారు.
Next Story