అశ్విన్, పుజారాల ట్విట్టర్ సంభాషణ పోస్ట్ వైరల్

by Disha Web Desk 12 |
అశ్విన్, పుజారాల ట్విట్టర్ సంభాషణ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్ట్ గుజరాత్ వెదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో బాగంగా.. ఐదో రోజు పుజారా బౌలింగ్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను అశ్విన్ పోస్ట్ చేశాడు. దీనికి అశ్విన్.. "మెయిన్ క్యా కరూ? జాబ్ చోడ్ దూ?" అని రాసుకొచ్చాడు. దీనికి పుజారా బదులిస్తూ, "నహీ...నాగ్‌పూర్‌లో 1 డౌన్‌కి వెళ్లినందుకు ధన్యవాదాలు చెప్పడానికే ఇది." అశ్విన్, "మీ ఉద్దేశం ప్రశంసింపబడింది, అయితే ఇది ఎలా తిరిగి చెల్లించబడుతుందో ఆశ్చర్యంగా ఉంది" అని బదులిచ్చారు. వీరిద్దరి ఫన్నీ సంభాషణ వైరల్ అవుతుంది.


Next Story

Most Viewed