- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చాంద్రాయణగుట్ట: అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో 72వ వార్షిక బోనాల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజను నిర్వహించారు. ఆలయ ఉపాధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్ దంపతులు. కుసుమ్ కుమారి జైస్వాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 11 మంది వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడి ఆయు రారోగ్యాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
Next Story