- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ప్రత్యేక పూజలను అర్చకులు సోమవారం నిర్వహించారు. గర్బాలయంలో మల్లన్నకు ఏకాదశ రుద్రాభిషేకం తదితర పూజలను చేశారు. కాగా రాష్ట్ర దేవాదయ కమిషనర్ ఆదేశాల మేరకు కరోనా వైరస్ నివారణ కోసం ప్రత్యేక పూజలను నిర్వహించినట్టు ఆలయ ఈవో తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తుల తాకిడి పెరుగుతుండటంతో వారికి కరోనా సోకకుండా ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్టు తెలిపారు.
Read Also…
Next Story