- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యాసంగిలో రైతులు త్వరగా సాగు మొదలు పెట్టాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… మార్చినెలలోనే పంట కోతల్ని పూర్తి చేయాలని తెలిపారు. వచ్చే ఏడాది నిజాంసాగర్ను కాళేశ్వరం నీటితో నింపుతామని స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలను దళారులకు అమ్ముకోవద్దని అన్నారు. రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిజాంసాగర్ నిండినందున ఈ రబీ, ఖరీఫ్ పంటలకు నీరందిస్తామని అన్నారు.
Next Story