- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ప్రగతిభవన్లో సీఎంను కలిసి బాన్సువాడ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటు నూతనంగా మరో ఐదువేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంత భూములకు నీరు అందించడానికి జాకోరా, చందూరు ఎత్తిపోతలు, సిద్దాపూర్ రిజర్వాయర్ మంజీర నదిపై చెక్ డ్యామ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినందుకు కేసీఆర్కు పోచారం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Next Story