- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించారు. ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకడంతో గత కొద్ది రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 19 నుంచి వైద్యులు ఆయనకు ఎక్మో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారు.
Next Story