- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై అతని కుమారుడు చరణ్ మీడియాకు వెల్లడించారు.‘‘నాన్నగారికి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతోంది. చికిత్సకు స్పందిస్తున్నారు. శ్వాస కూడా సులభంగా తీసుకుంటున్నారు.’’ అని చరణ్ తెలిపారు. కాగా, కరోనా కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. మొదట్లో కోలుకున్నట్లే కనిపించినా క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆసుపత్రి వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన సంగతి తెలిసిందే.
Next Story