- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్ : కరోనా వైరస్ నివారణకు పోలీసులు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. జిల్లాలో కంటైన్మెంట్ ప్రాంతాలలో నివసించే వారికి నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇండ్లల్లోనే ఉంటూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Tags: corona virus,sp chandrashekar reddy,continement areas
Next Story