- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రానే వచ్చాయి. అనుకున్న సమయానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాల ఆగమనం కేరళలోకి గురువారం ప్రారంభమైనట్లు భారత వాతావరణ స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అనుకున్న సమయానికే రుతుపవనాలు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. అంచనాకు తగినట్లుగానే రుతుపవనాల ఆగమనం ప్రారంభం కావడంతో రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, ఈ సారి వర్షపాతం గతంలో కంటే అధికంగానే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. అయితే, రుతుపవనాల ఆగమనానికి ముందురోజే(బుధవారం రాత్రి) తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాల కురిసిన సంగతి తెలిసిందే.
Next Story