- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. స్వల్పంగా ఛాతీ నొప్పిరావడంతో కోల్కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జనవరి 2న గుండెపోటు రావడంతో గంగూలీని కోల్కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయన గుండెలోని మూడు ధమనులల్లో బ్లాకేజ్ కనిపించినట్లు గుర్తించారు. ఓ ధమని ఏకంగా 90శాతం వరకు మూసుకుపోవడంతో ఆయనకు స్టెంట్ వేశారు. ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. ఇక అంతా బాగుందనుకున్న వేళ బుధవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు.
Next Story