- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్నవిషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ అనంతరం టీమిండియా నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. అందుకోసం జంబో టీమ్ ఈ నెల 12న యూఏఈ నుంచి సిడ్నీకి బయలుదేరనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్లను ఇండియాలో సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. సోనీ టెన్ 1, సోనీ టెన్ 3, సోనీ సిక్స్ చానల్స్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా ఇండియా పర్యటనకు సంబంధించిన రూపొందించిన సరికొత్త ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నది.
Next Story