- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అంబర్ పేట్ గోల్నాక డివిజన్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మాతృమూర్తికి అవమానం కలిగింది. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని రోడ్డుపై వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. అంబర్ పేట్ గోల్నాక డివిజన్ లోని జైశ్వాల్ గార్డెన్స్ లో పక్షవాతంతో 70 ఏళ్ల వృద్ధురాలు కనిపించింది. తన కొడుకులే ఆ వృద్ధిరాలిని వదిలివెళ్లారని, ఆస్థి మొత్తం వారి పేరు మీద రాయించుకుని తనని అలా రోడ్డుమీద వదిలివెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది గమనించిన స్థానికులు వారిపై మండిపడుతున్నారు.
Next Story