- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ
<p>దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సోమవారం లేఖ రాశారు. లాక్డౌన్ వలన పేద ప్రజలు ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయారు. కావున వారికి మరో మూడు నెలలు (సెప్టెంబర్) వరకు సరుకులు పంపిణీ చేసి ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సోమవారం లేఖ రాశారు. లాక్డౌన్ వలన పేద ప్రజలు ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయారు. కావున వారికి మరో మూడు నెలలు (సెప్టెంబర్) వరకు సరుకులు పంపిణీ చేసి ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
Next Story






