- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని విచక్షణ కోల్పోయిన వ్యక్తి కన్న తల్లినే కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి చంద్రమ్మతో గొడపపడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రాముడు చంద్రమ్మ తల నరికేశాడు. అనంతరం నరికిన తలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story