- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సమీపంలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న కొడుకు తల్లిని దారుణంగా హతమార్చాడు.ఈ ఘటన ఎస్ ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.అనంతరం మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story