- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత సోమినాయుడు విమర్శలు గుప్పించారు. తిరుపతిలో పవన్ను చూడడానికి వచ్చిన జనం ఓటేయ్యారన్నారు. 2014లో టీడీపీ దగ్గర ముడుపులు తీసుకుని చంద్రబాబుకు పవన్ ఊడిగం చేశారన్నారు. బీజేపీ దగ్గర పవన్ ఎంత తీసుకున్నారో చెప్పాలన్నారు. తిరుపతిలో బీజేపీ-జనసేనకు డిపాజిట్ కూడా రాదని జ్యోష్యం చెప్పారు.
Next Story