- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సంగారెడ్డి: గుర్తు తెలియని వ్యక్తులు కొందరూ వెరైటీగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో రోడ్డు మధ్యలో మొక్కను నాటి నిరసన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై అలా మొక్క ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్డుపై మొక్కను నాటడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story