- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
చెన్నై: లాక్ డౌన్ కాలంలో ఇంటికే పరిమితమవ్వాలని, అత్యవసర సేవల కోసం బయటికెళ్తే సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. కానీ, తమిళనాడు సీఎం పళని స్వామి శుక్రవారం నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్ లో సామాజిక దూరం మచ్చుకైనా కనిపించలేదు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ కాంప్లెక్స్ లోని కరోనా వైరస్ కంట్రోల్ రూమ్ బయట నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ అధికారులు, విలేకరులు గుంపులుగా గుమిగూడి కనిపించారు. సీఎం పళని స్వామి చుట్టూ ఆరోగ్య అధికారులు, పోలీసులు మూగి కనిపించారు.
Tags : Coronavirus, tamil nadu, social distance, news conference, crowd
Next Story