- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పత్రి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతుంటే సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సోమవారం గురుపాదగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బర్త్డే వేడుకల్లో పాల్గొన్నవారు సామాజిక దూరం పాటించలేదు. ఇలాంటి సమయంలో పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా నిబంధనలు పాటించకపోవడం సరైంది కాదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags: mla bhupal reddy, son birthday celebrations, no social distance
Next Story