- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఉత్తరాంధ్రలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. వేసవి తాపం ఆరంభమవుతోంది. మరోవైపు కరోనా భయం పెరిగిపోతోంది. కరోనా భారతదేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి అక్కడక్క చిరుజల్లులు కురుస్తూ కరోనా విస్తృతమవుతుందేమోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. గత నెల రోజుల్లో ఐదారుసార్లు వర్షం కురిసింది. నేటి సాయంత్రం విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంత గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో విద్యత్ ఆటంకం కలిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Tags : raining, vizianagaram district, bobbili
Next Story