- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ రూరల్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓటు వేయడానికి వెళ్లిన కాట్రపల్లి ఎంపీటీసీ రావుల అనిత స్వల్ప అస్వస్థకు గురి అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 15 రోజులు బెంగళూరు, హైదరాబాద్ లలో నిర్వహించిన క్యాంప్ లకు వెళ్లింది. ఎన్నికలు దగ్గర పడటంతో తిరిగి వచ్చారు. క్యాంప్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె అస్వస్థకు గురి అయ్యారు.
Next Story