సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు….

by  |
సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు….
X

దిశ,వెబ్ డెస్క్:
ఏపీ సీఎం జగన్ రేపటి పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గన్నవరం ఏయిర్ పోర్టు నుంచి కడపకు ఆయన సోమవారం వెళ్లనున్నారు. పులివెందులలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కడప నుంచి విజయవాడకు సీఎం జగన్ వెళతారు. ఆ తర్వాత విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ సీఎం జగన్ వెళ్లనున్నట్టు అధికారులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed