యూపీలో రోడ్డు టెర్రర్.. ఆరుగురు మృతి

by  |
యూపీలో రోడ్డు టెర్రర్.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రోహా జిల్లా గజ్రౌలాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు యువకులు మృతి చెందారు. ఓ కంటైనర్‌లో పశువులను తీసుకెళ్తున్న సమయంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 6గురు యువకులతో పాటు 13 మూగజీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed