- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేర్వేరుగా జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోన్న ఓ కారు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముత్యాలమ్మగూడెంలో జరిగిన మరో ప్రమాదంలో మరో ముగ్గరు మృతిచెందారు. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గణేష్ నిమజ్జనం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతోనే ఈ ప్రమాదాలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Ganesh immersion
Next Story