ఏపీలో కలకలం.. గుంటూరులో ఆరు కాకులు మృతి !

by  |
ఏపీలో కలకలం.. గుంటూరులో ఆరు కాకులు మృతి !
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా భయపెడుతున్న బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను తాకింది. ఏపీలోని గుంటూరు జిల్లా కొల్లిపర శివారులో ఆరు కాకులు మృతిచెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో వేలాదిగా పక్షులు చనిపోతుండగా శాంపిల్స్ ఆధారంగా బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్థారించారు. ఈ నేపథ్యంలోనే అలర్టైన తెలుగు రాష్ట్రాల అధికారులు ఎక్కడైనా ఎక్కువ సంఖ్యలో పక్షులు చనిపోతే వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed