కొత్తగూడెంలో ఆరుగురికి కరోనా పాజిటివ్

by Sridhar Babu |

<p>దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో కరోనా కలకలం రేపింది. ఒకేరోజు ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారన కావడంతో గ్రామంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం స్వయంగా పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&#8230; గ్రామస్తులు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.</p>

కొత్తగూడెంలో ఆరుగురికి కరోనా పాజిటివ్
X

దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో కరోనా కలకలం రేపింది. ఒకేరోజు ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారన కావడంతో గ్రామంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం స్వయంగా పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామస్తులు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story