- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని బుధవారం జమ్ము కు సంబంధించిన అధికారులతో కలిసి టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది.
దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని జమ్మూ అధికారులకు సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story